సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షలు నష్టపరిహారం ఇవ్వకుంటే, కాలువ పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వమని భూనిర్వాసిత రైతులు హెచ్చరించారు. జూలూరు
తమకు పంట నష్టపరిహారం అందలేదని, తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరుతూ బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామ రైతులు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్యను బుధవారం వేర్వేరుగా కలిసి విన్నవించుక
కుక్కలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట దాడికి తెగబడి.. నష్టం కలిగిస్తున్నాయి. తాజాగా, శామీర్పేట మండలంలో గొర్రెల పాకపై దాడి చేసి, తీవ్ర నష్టం కలిగించాయి. స్థానికుల కథనం ప్రకారం.
ప్రేమిస్తావా.. కోట్ల నష్ట పరిహారం కడతావా? అంటూ కోర్టుకెక్కాడో వన్సైడ్ లవర్. సింగపూర్కు చెందిన కౌషిగన్ అనే వ్యక్తి తన ప్రేమ భావాలను పట్టించుకోకుండా స్నేహితుడి