ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దళిత నాయకులు, స్వేరోస్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్ల కార్డులతో నిరసన చేపట్టార
సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో దళితుల భూమిని కబ్జా చేయాలని కొంతమంది నాయకులు ప్రయతిస్తున్నారని సిద్దిపేట మాల సదర్ సంఘం నాయకులు ఆరోపించారు. ఆ భూమి తమకే కేటాయించాలని శనివారం దళిత కుటుంబాలు న�