ఎస్సీల జపం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. తెరవెనుక వారికి ఎగనామం పెడుతున్నది. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీలో భారీగా కోత పెట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందని సాక్షాత్తూ శాసనసభ సాక్షిగా గవర్నర్ ప్రకటించి 24 గంటలు గడవకముందే ఓ దళిత రైతులపై బ్యాంకు అధికారులు చేసిన దౌర్జన్యం వెలుగుచూసింది.
“మేమంతా ఉపాధి పనులు చేసుకునేటోళ్లం. పక్కనున్న ఊరికి ఎవుసం పనులకు కూడా పోతం. మా అభిప్రాయం తీసుకోకుండానే ఊరిని కార్పొరేషన్లో కలిపేసిన్రు. ఇకనుంచి ఉపాధి పథకం ఉండదంటున్నరు. ఇగ ఏం పనులు చేసుకొని బతకమంటారో చ�
రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని సర్వేనంబర్ 74లో వ్యవసాయం చేసుకుంటున్న దళిత రైతుల నుంచి భూమిని (గైరాన్ సర్కారి) సేకరించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ భూమిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏఆర్సీఐకి అప్ప�