రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పాలకులకు సవాల్ విసిరారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని 6 గ్రామాలక
దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన కార్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత
రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. వారిని ఆర్థికంగా అభివృద్ధిలోకి తెచ్చేందుకే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దళితబం�