దిత్వా తుఫాన్తో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన శ్రీలంకకు పాకిస్థాన్ దేశం మావనతా సహాయంగా పాచిపోయిన ఆహార పదార్ధాలు, కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపి అంతర్జాతీయంగా నవ్వుల పాలయ్యింది.
నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రా తీరానికి సమీపంలో కొనసాగిన చక్రవాత తుఫాను ‘దిత్వా’ ఆదివారం సాయంత్రం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్ర�
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కారణంగా రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
Cyclone Ditva | ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రానికి హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది.