నిజామాబాద్ సైబర్క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు మరణించడం కలకలం సృష్టించింది. విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్న నిందితుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా పోలీసులు వర్గాలు తె�
ఫేక్కాల్స్తో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏసీబీ డీజీ విజయ్కుమార్ సూచించారు. కొంతమంది ఏసీబీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా డబ్బు డిమాండ్ చేస్తూ వారిని బెదిరిస్తున్నారని తెలిపా
సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు పోలీస్ శాఖ వెలుసుబాటు కల్పిస్తున్నది. బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ కమిషనరేట్లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస
సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు సాక్షాత్తు కేంద్ర మాజీ మంత్రినే టార్గెట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.99,999 కొట్టేశారు. దీనిపై చెన్నై పోలీసులకు, బ్యాంక్ అధ