ఎయిర్ ఇండియా (Air India) విమానం కుప్పకూలిపోయిన దుర్ఘటన జరిగి శనివారానికి సరిగ్గా నెల రోజులైంది. గత నెల 12న ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానం గుజరాత్లోని అహ్మదాబాద్లో (Ahmedabad) టేకాఫ్ అయిన కొద్దిసేపట
నీట్ పీజీ-2023 కటాఫ్ తగ్గింపుపై వివాదం రేగింది. కేంద్ర వైద్య శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తన కుమార్తెకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కటాఫ్ను జీరోక�
రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ చేసిన కృషితో రాష్ట్రంలోని ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట లభించింది. తెలంగాణ విజ్ఞప్తి మేరకు నీట్ పీజీ-2023 ఇంటర్న్షిప్ కటాఫ్ను ఆగస్టు 11 వరకు కేంద్రం పొడిగి�
రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా పేర్కొన్నప్పుడు.. రూ.2.5 లక్షలే వార్షిక ఆదాయం ఉన్నవారి నుంచి ఆదాయపు పన్ను ఎలా వసూలు చేస్తారని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పరిశ్రమలో పనిచేస్తున్న ఓ కార్మికుడి చేతి మణికట్టు తెగిపడింది. నలగండ్ల సిటిజన్స్ ఆస్పత్రిలో అతడికి ఆర్థోపెడిక్ వైద్య బృందం అరుదైన శస్త్ర చికిత్సను చేసి అతికించారు. సిటిజన్స్ ఆస్పత్రి సీనియర్ ఆర్థో�