పంపిన డబ్బు చేరక పోవడంతో.. డబ్బు రీఫండ్ కోసం కస్టమర్ కేర్ను అభ్యర్థించిన ఓ యువకుడి ఖాతా నుంచి సైబర్ చోరులు నగదు కాజేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సై
వాషింగ్టన్: ఎయిర్లైన్స్ కస్టమర్ కేర్ ఒక వ్యక్తిని నాలుగు గంటలపాటు హోల్డ్లో ఉంచారు. దీంతో విసుగు చెందిన ఆ వ్యక్తి ఏకంగా ఎయిర్పోర్ట్కు వెళ్లి విమానం టిక్కెట్ను రీబుక్ చేసుకున్నాడు. అగ్ర రాజ్యం �
1930కు డయల్ చేస్తే అసలు నంబర్ చెప్తాం సైబర్ క్రైం పోలీసుల సూచనలు గూగుల్ సెర్చ్తో రూ.11.82 కోట్లు పోగొట్టుకొన్న బాధితులు 2,662కు పైగా ఫిర్యాదులు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): బ్యాంకులు, ఇతర కంపెనీల కస్టమ�