నాలుగు రోజులుగా ఎస్సారెస్పీలోకి వరద క్రమంగా తగ్గింది. దీంతో ప్రాజెక్ట్లో నీటిమట్టం నిలకడగా ఉంటున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి బుధవారం 672 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు ప్ర�
జూరాల ప్రాజెక్టుకు వర ద కొనసాగుతుండడంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ఎగువ నుంచి జూరాలకు 72,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా.. నాలుగు గేట్లు ఎత్తారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకు గానూ ప్రస్తు�
పాలేరు కాల్వ మరమ్మతులు పూర్తయిన తర్వాత ఇరిగేషన్ అధికారులు క్రమంగా నీటి ప్రవాహాన్ని పెంచుతున్నారు. బుధవారం సాయంత్రానికి సాగర్ ఆయకట్టుకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.