‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరెంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్ర�
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే అన్నదాతలు పెట్టుబడి డబ్బుల కోసం అవస్థలు పడొద్దనే ఉద్దేశంతో ఓ రైతుబిడ్డగా, రైతుల కష్టాలు నేరుగా తెలిసిన వ్యక్తిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో రైతు బం�
ప్రభుత్వం 24 గంటల కరెంట్ను ఇస్తున్నా మీ ప్రాంతంలో తరచూ అంతరాయం కలుగుతున్నదా..? సరఫరాలో లోపాలు, లోవోల్టేజీతో సతమతమవుతున్నారా..? ఇక ఏమాత్రం చింత వద్దు.. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఉత్తర విద్యుత్ పంపిణీ �