తెలంగాణ కళారూపాలు పేరిణి నాట్యం, గుస్సాడి నృత్యం ఢిల్లీవాసులను మంత్రముగ్ధులను చేశాయి. సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా ఉన్న లాన్స్లో, జ్ఞాన్పథ్ వద్ద తెలంగాణకు చెందిన కళాకారులు ‘భారత్ పర్వ్-2023’ల�
ఖమ్మం నగరంలో బుధవారం జరిగే భారత రాష్ట్ర సమితి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వంద ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికతోపాటు దానికి కుడి వైపున రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే గులాబీ శ్రే�
జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది అంశాల్లో పాఠ శాల విద్యార్థులకు ‘కళా ఉత్సవం’ పోటీలు నిర్వ హించారు. బుధవారం ఉత్సాహంగా జరిగిన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా �
ఆకట్టుకున్న వేషధారణలు, కట్టిపడేసే సంప్రదాయ నృత్యరీతులు, వినసొంపైన గాత్రంతో పాడిన పాటలు, ఆలోచింపజేసే ఏకపాత్రాభినయ ప్రదర్శనలు.. ఇలా ఎన్నో రకాల కళారూపాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. జాతీయ స్థాయి కళా ఉత్సవ్-2022 �