వారికి వ్యవసాయమే జీవనాధారం. మూడెకరాలు భూమి.. ఓ బావి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టుల నుంచి పంటలకు క్రమం తప్పకుండా నీటిని విడుదల చేసేది.
మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఓ ఏనుగు ప్రజలను వణికిస్తున్నది. 24 గంటల్లో ఇద్దరిని బలి తీసుకోగా, ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనన్న భయం వెంటాడ
దండగన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగ చేసి చూపించారు. బీఆర్ఎస్ హయాంలో పు ష్కలంగా సాగు నీరు, రైతుబంధు సాయం, విరివిగా యూరి యా అందిస్తుండడంతో తెలంగాణ రైతులు పాడిపంటలతో సంతోషంగా జీవిస్తున్నారు. ఒకప్పుడ