మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెర్కపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. దాదాపు మూడు గంటలకుపైగా రహదారిపై బైఠాయించడంతో వాహనాలను ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
చినుకు జాడలేక ఎడారిగా మారిన తటాకాలు.. గుక్కెడు నీళ్లు లేక తడారిన గొంతులు.. బీడువారిన పంట పొలాలు.. మూటాముల్లె సర్దుకుని ముంబై, దుబాయికి వలసలు.. ఇదీ ఒకనాటి మన దుస్థితి. కానీ నేడు పరిస్థితి మారింది. దశాబ్ది కాలగ�
గతంలో మిర్చి పంట సాగు చేయాలంటే రైతులు భయపడేవారు. పంట పండించడానికి నీరు ఉంటుందా.. చీడపీడలు ఆశించి పంటను దెబ్బతీస్తాయా.. తీరా పంట చేతకొచ్చే సమయానికి మద్దతు ధర ఉంటుందా..
ఆధార్ ధ్రువీకరణ | జిల్లాలో రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో ఆధార్ ఆధారిత ఒటిపి ధ్రువీకరణ తప్పని సరి అని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.