‘యాసంగి సీజన్కు కావాల్సిన యూరియా, డీఏపీతో సహా ముఖ్యమైన ఎరువులు సమృద్ధిగానే ఉన్నాయి. రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా వాటిని పంపుతున్నాం’.. గతవారం ఎరువుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రకటన అబద్ధమని తేలిపోయింది.
కాంటోనీస్ యాసలో చేసే పోస్టులు, కామెంట్లు వీబోలో కనిపిస్తున్నాయి. దీంతో కాంటోనీస్ యాసలో మాట్లాడే ప్రజలు చేసే విమర్శలు ప్రభుత్వ సెన్సార్షిప్ నుంచి తప్పించుకుంటున్నాయని..
దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై దళితులు కన్నెర్రజేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దళితులకు ఉచితంగా డబ్బులు ఎలా ఇస్త
కోర్టు తీర్పులపై ఎవరైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయవచ్చని, అయితే విమర్శకులు ఈ విషయంలో న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోకూడదని సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్
సామాన్యుడి కడుపుగొట్టి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడమేనా తమరి విధానం? అంటూ మోదీని కేటీఆర్ నిలదీశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తారా? అని ప�