టీ20 ప్రపంచకప్లో సూపర్-8 దశను కూడా దాటని తమ జట్టు ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలకు ఉపక్రమించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
భద్రతా కారణాలతో టీ20 వరల్డ్కప్ను భారత్లో ఆడబోమని పట్టుదలకు పోయి బహిష్కరణకు గురైన బంగ్లాదేశ్ పరిస్థితి ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు’గా తయారైంది.
ప్రపంచకప్లో శ్రీలంక క్రికెట్ జట్టు నిరాశజనక ప్రదర్శన ఆ దేశ క్రికెట్ బోర్డుకే ముప్పుతెచ్చింది. సెమీస్కు అర్హత కోల్పోవడమేకాక, భారత జట్టు చేతిలో 302 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ జట్టును ప్రమాదంలోకి నెట్టిం�
క్రీడల్లో సమానత్వానికి అన్ని సమాఖ్యలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పురుషులతో సమానంగా మహిళలకు సమాన నగదు ప్రోత్సాహం అందిస్తున్న వేళ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆ దిశగ�
ఢాకా: స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ను ఆసియాకప్, టీ20 ప్రపంచకప్కు బంగ్లాదేశ్ కెప్టెన్గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు శనివారం నిర్ణయం తీసుకుంది. యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి ఆసియాకప్.. అక్టోబర�