బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లి.. అక్కడ మృతిచెందిన జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన శ్రీపాద నరేశ్ మృతదేహానికి ఐదేండ్ల తర్వాత అక్కడే అంత్యక్రియలు జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
లక్నో: కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహానికి రెండున్నర నెలల తర్వాత శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తన భర్త మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు రూ.15,000 లంచం డిమాండ్ చేశారని భార్య ఆరోపించింద�
భోపాల్: కరోనాతో మరణించిన ఇద్దరు మహిళల మృతదేహాలు ఆసుపత్రిలో తారుమారయ్యాయి. దీంతో ముస్లిం మహిళ మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గురువారం ఈ ఘటన జ