రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. కొత్తగూడెం పట్టణంలో ఆదివారం నిర్వహించిన సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభలో ఆయ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆయన నోరు యాసిడ్ పోసి కడిగినా బాగుపడదని మండిపడ్డారు.