ప్రతి 500 పశువులకు ఒక గోశాల ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యక్షంగా 30-40 మందికి ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా 75-100 మందికి పరోక్ష జీవనోపాధి అవకాశాలు సృష్టిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసా
రాజన్న ఆలయ గోశాలలో మరణమృదంగం వినిపిస్తున్నది. అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ పట్టింపులేమితో మూగ జీవాలకు శాపంగా మారింది. సరైన ఆవాసం, ఆహారం లేక తల్లడిల్లుతూ తనువుచాలిస్తున్నాయి. షెడ్డు సామర్థ్యానికి మిం�