వరంగల్ ఎంజీఎంలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మామిడి సుమన్ మార్చి 31న కొవిడ్ లక్షణాలతో వరంగల్ ఎంజీఎం
వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా బారిన పడిన పేదవారి కోసం సేవా భారతి,యూత్ ఫర్ సేవా సంయుక్తంగా “వర్చుస”సేవా సంస్థ హైదరాబాద్ సహకారంతో వరంగల్ హంటర్ రోడ్ లోని శ్రీ వ్యాస ఆవాసం లో ఏర్పాటు చేసిన 30 పడకల ఉ�
కొవిడ్ వార్డు | కొవిడ్ సేవలను ప్రజలకు మరింత అందుబాటులో తెచ్చేందుకు కోవిడ్ బ్లాక్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి
పుస్తకాలతో కుస్తీ | చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న వేళ అతనికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకింది కదా అని అలసత్వం వహించలేదు.
తిరువనంతపురం: ఒక జంట కరోనా వార్డులో పెండ్లి చేసుకున్నది. కేరళలోని అలప్పుజ వైద్య కళాశాలలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామికి ఇటీవల పెండ్లి నిశ్చయమైంది. �