TS EdCET | తెలుగు రాష్ట్రాల్లో ఎడ్సెట్ మంగళవారం నిర్వహించనున్నారు. తెలంగాణలో 39, ఏపీలోని కర్నూల్, విజయవాడలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పంజాబ్ | పంజాబ్ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఆగస్టు 2 నుంచి పాఠశాలల తెరవాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ : హైకోర్టు, ఇతర దిగువ కోర్టులకు హాజరయ్యే న్యాయవాదులకు లాక్డౌన్ సమయంలో మినహాయిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. తమ �
షాకింగ్.. కొవిడ్ చికిత్స నుంచి రెమ్డెసివిర్ అవుట్! | కొవిడ్ చికిత్స నుంచి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను తొలగించాలని భావిస్తున్నట్లు సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డీఎస్ రాణా పేర్కొన్నారు.
హైదరాబాద్ : కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగర ప్రజల అవగాహన నిమిత్తం మంగళవారం ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. పౌరులు మాస్కులు ధరించడం, భౌతికదూరం
టోక్యో: జపాన్కు చెందిన ఆరోగ్యశాఖ మంత్రి నోరిహిషా తమురా క్షమాపణలు చెప్పారు. ఆ మంత్రిత్వశాఖకు చెందిన ఉద్యోగులు కోవిడ్ నిబంధనలు ఉల్లఘించి పార్టీ చేసుకోవడం పట్ల స్థానిక మీడియాలో కథనం వచ్�