దేశంలో కొవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలు దాటింది. గడచిన 48 గంటల్లో 769 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. గడచిన 24 గంటల్లో మరో ఆరు మరణాలు చోటుచేసుకున్నట్లు తెలిపింది.
ఆరేండ్ల క్రితం తొలిసారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కొవిడ్-19 మహమ్మారి ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తున్నది. ఇప్పటికే భారత్ సహా ఆసియాలోని పలు ప్రాంతాల్లో, అమెరికాలో కొవిడ్ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. భారత్ల�
రాష్ట్రంలో కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 129 కేసులు వెలుగుచూశాయి.
Union Health Ministry | మూడు రాష్ట్రాల్లోనే భారీగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం గురువారం తెలిపింది. కర్నాటక, మహారాష్ట్ర, కేరళలో 3లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. 11 రాష్ట్రాల్లో కేవలం 50వేలకుపైగ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మరింతగా విజృంభిస్తున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. వరుసగా మూడో రోజు కూడా 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 44,388 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి