భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఆర్థికవేత్త పీవీ నరసింహారావు అని టీజీఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు. మాజీ
‘దేశ ఆర్థిక వ్యవస్థకు నల్లధనం పెను ముప్పుగా మారింది. మేము అధికారం లోకి వస్తే స్విస్ బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతీ భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తాం’.. 2014 ఎన్న
వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో తగ్గుముఖం పట్టడం దేశ ఆర్థిక వ్యవస్థకు శుభ శకునమే అయినప్పటికీ.. ఆహారేతర, ఇంధనేతర ద్రవ్యోల్బణాలు ఇంకా ఎక్కువగానే ఉండటం ఆందోళనకరమేనని ప్రమ�
దేశంలో సంపద పెరుగుతున్నది. కానీ, పంపిణీ సమతూకంగా జరగడం లేదు. దాని ఫలితంగా ధనవంతులు కుబేరులవుతుంటే పేదలు నిరుపేదలై నలుగుతున్నారు. సంపన్నుల మేడల నీడల్లో ఆకలి కేకలు పోటెత్తుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏం
దేశ ఆర్థికరంగానికి ప్రధాన ఆదాయ మార్గాలలో టీడీఎస్ ఒకటని టీడీఎస్ హైదరాబాద్ ఆదాయ పన్ను కమిషనర్ కే మేఘనాథ్ హాన్ తెలిపారు. మంగళవారం ఆదాయ పన్ను చెల్లింపులు, సమస్యలపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ�
దేశ జీడీపీలో 58.8 శాతం రుణాలు మోదీ హయాంలో భారీగా ద్రవ్య లోటు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న కేంద్రం అప్పులతోనే నెట్టుకొస్తున్న వైనం న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నద�