నకిలీ కరెన్సీ కేసుల్లో జైలుకు వెళ్లివచ్చినా బుద్ధి మారని ఓ దొంగ తన పాత పంథాను కొనసాగిస్తూ నకిలీ నోట్లు చలామణి చేస్తూ పట్టుబడ్డాడు. ఇతడితో పాటు మరో ఏడుమందిని మెహిదీపట్నం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి ర
నలుగురు అల్ఖైదా ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వీరిలో ముగ్గురిని గుజరాత్లో, మరొకరిని వేరే రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. దొంగ నోట్ల రాకెట్ నడుపుతున్న వీరు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ దొంగనోట్ల కేసులో ఇరుక్కున్నాడు. వాటాల పంపకం లో తలెత్తిన పంచాయతీతో అతడి నకిలీ నోట్ల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. పోలీసులకు చిక్కకుండా వారం రోజులుగా అజ్ఞాత�