వద్దంటే వానలు కురుస్తుండడంతో చేతికొచ్చే దశలో పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి, సోయా పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
అదుపుతప్పి ఆర్టీసీ బస్సు పత్తిచేనులోకి దూసుకెళ్లిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం హనుమకొండ నుంచి ఏటూరునాగారానికి ప్రయాణికులతో బయల్�
పత్తి మొలకెత్తలేదని ఓ గిరిజన రైతు ఆత్మహత్య చే సుకున్నాడు. పోలీసుల కథనం ప్ర కారం.. నిర్మల్ జిల్లా పెంబి మండ లం యాపల్గూడకు చెందిన అర్క సంతోష్ (28) తనకున్న ఎకరంతోపాటు మరో నాలుగెకరాలు కౌలు కు తీసుకుని పత్తి వే
గత ఏడాది పత్తి పంటపై లాభాలు ఆర్జించిన రైతన్నలు ఈ ఏడాది సాగును గణనీయంగా పెంచారు. లక్ష్యానికి మించి పత్తిని వేశారు. తెలంగాణలో పండే నాణ్యమైన పత్తికి మంచి డిమాండ్ ఉంది. దీంతో రైతన్నలు పత్తిపైన కోటి ఆశలు పెట్
పత్తికి ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఈసారి తెల్ల బంగారం పత్తి సాగుకు ప్రకృతి అనుకూలించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో వికారాబాద్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేశా�
నిర్మల్ జిల్లాలో ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. గ్రామాల్లో పంట నష్టంపై వివరాలు సేకరించారు. దాదాపు 34,748 ఎకరాల్�