సీజన్ ప్రారంభంలో పత్తి గింజల కోసం.. ఆ తర్వాత ఎరువుల కోసం రైతులు యుద్ధాలే చేశారు. అష్టకష్టాలు పడి సాగు చేశారు. జూలై, ఆగస్టులో కురిసిన అకాల వర్షాలు కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఎకరాకు సగటున 8 క్వింటాళ్ల ప
దౌల్తాబాద్ మండలం హైమదర్నగర్ వద్ద ఉన్న తిరుమల ట్రేడింగ్ జిన్నింగ్ మిల్లులో తూకంలో మోసం చేస్తున్నారంటూ రైతులు పత్తి మిల్లు వద్ద శనివారం ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకున్న లీగల్ మెట్రాలజీ సిద్దిపేట
సంప్రదాయ దుస్తుల్లో పట్టు తర్వాత కాటన్దే హవా. సౌకర్యంలోనే కాదు, హుందాతనంలోనూ దీనికి తిరుగులేదు. నేత వస్ర్తాలపై మనసు పారేసుకునే కాటన్ దొరసానుల కోసం.. కలంకారి ప్రింట్లో, నారాయణపేట కాటన్ ఫ్యాబ్రిక్తో �