ఏడుపాయలకు అనునిత్యం వేలాది భక్తులు వస్తుంటారని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి తెలిపారు. 2007లో ఈ టెంపుల్ను రాష్ట్ర ఫెస్టివల్గా ప్రకటించారని చెప్పారు.
అడవుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుండడంతో పట్టణాల సమీపంలోని పార్కులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గజ్వేల్ పట్టణ సమీపంలోని అర్బన్ పార్కులో కొత్తగా నిర్మించిన కాటేజీలను త్వరలోనే పర్యాటకుల కోసం అంద
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం అదనంగా 250 కాటేజీలు నిర్మించాలని అధికారులు భావించగా, వీటి నిర్మాణానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది.
యాదాద్రి;యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు వైటీడీఏ దివ్య సన్నిధి కాటేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొండకు ఈశాన్య ప్రాంతంలో గుట్టపై నిర్మించిన ప్రెసిడెన్స