రాష్ట్రంలో 37 కార్పొరేషన్ చైర్మన్ల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ఇంకా విడుదల చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక 17 క�
రాష్ట్రంలోని కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన మైనార్టీ నాయకుల అభినందన సభను హైదరాబాద్ జలవిహార్లో గురువారం నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీశ్రావు వారిని అభినందించి, సత్కర
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం కన్నుల పండగగా ముగిసింది. గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నలుమూలల నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీలతో తెలంగాణ
‘కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకి. పనికి మాలిన చట్టాలు రూపొందిస్తూ ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా విభజన హామీలు అమలు చేయకపోవడం మోదీ సర్కారు నీతిమాలిన పాలనకు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన సీఎం కప్లో సోమవారం నుంచి జిల
అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 25వ తేదీన నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు.