నల్లకుంట డివిజన్కు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు కార్పొరేటర్ వై అమృత బుధవారం భద్రత కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈ కిట్లను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.
బోనాల పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ డివిజన్లోని పలు బస్తీల్లో అమ్మవారి ఆలయాల వద్ద లైటింగ్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని కోర
Mekala Kavya | జవహర్నగర్, ఫిబ్రవరి 10: బీసీల సంఖ్య పెరిగితే.. వాటా అడుగుతారనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన అసంబద్ధంగా చేసిందని బీసీల గొంతుక, జవహర్నగర్ మాజీ మేయర్ కావ్య మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఒక
ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి (TDP) ఎంపీ కేశినేని నాని మరో షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ నిరాకరించడంతో విజయవాడ ఎంపీ నాని (MP Kesineni Nani) ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.