ఓ వైపు ఉచిత పథకాల పేరుతో అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు రైతులు అరిగోస పడుతుండగా.. ఇటు గురుకుల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అర్హులందరికీ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపచేసి కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గ్రామంలో నూ
సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నందికొండ హిల్కాల�
వందల విద్యార్థులకు ఉచితం గా విద్యనందించే సంస్థ మనుగడ మోదీ సర్కారు నిర్వాకం వల్ల ప్రశ్నార్థకంగా మారిం ది. విదేశీ నిధులతో నడుస్తున్న సంస్థకు నిధు లు రాకుండా అడ్డుకొంటున్నది.
మహబూబ్నగర్ : మన ఊరు- మన బడి కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా తీర్చిదిద్దుతున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపార