ఆధునిక సాంకేతికత ఆధారంగా ట్రేసింగ్ గతంలో అనుమతించిన దవాఖానల్లో కరోనా చికిత్స అధిక ఫీజులు వసూలుచేస్తే చర్యలు సమీక్షలో మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): గతంలో కొవిడ్ చికిత్స అ�
కరోనా టీకా | మంత్రికి ఇంటివద్ద కరోనా టీకా వేసినందుకు ఆరోగ్య శాఖ అధికారిని కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ గత నె
సెలవు దినాల్లోనూ వ్యాక్సిన్45 ఏండ్లు పైబడిన వారికి మొదలైన టీకాదేశంలో ఒక్కరోజులోనే 72,330 కేసులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేలా కేంద్ర ప్రభుత్వం క�
న్యూయార్క్: ఒకే డోసుతో కరోనాకు చెక్ పెట్టేలా జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్కు పెద్ద దెబ్బ పడింది. ఆ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్న సంస్థ ఎమర్జెంట్ బయో సొల్యూషన్స్ నా�
కొవిడ్ వ్యాక్సిన్ | రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ దంపతులు, మంత్రి నిరంజన్ రెడ్డి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో తన సతీమణి
అమరావతి : కోవిడ్ వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రణాళికపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సోమవారం నుంచి �
కరోనా టీకా తీసుకున్నప్పటికీ నియమాలు తప్పనిసరిగా పాటించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. టీకా తీసుకున్నా ఇతర నిబంధనలు పాటించకపోతే ముప్పేనని ప్రముఖ ఫార్మకాలజీ శాస్త్రవేత్త డాక్టర్ రఘురామ్రావు �
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఆదివారం 67 వేల మందికి పరీక్షలు నిర్వహించగా.. 337 మందికి పాజిటివ్గా తేలింది. జీహెచ్ఎంసీలో 91, మల్కాజిగిరిలో 28, రంగారెడ్డిలో 37, ని�
జకర్తా : కొవిడ్-19 టీకాపై ఇండోనేషియా ముస్లింల ఆందోళనను ఆస్ట్రాజెనెకా కౌంటర్ చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ “హరామ్” అని ఇండోనేషియా అత్యున్నత ముస్లిం మత పెద్దల కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ�
కొవిడ్ వ్యాక్సినేషన్పై అనవసర అనుమానాలు టీకా దుష్ప్రభావాలంటూ అర్థంలేని ఆందోళనలు కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండూ మంచి టీకాలే వైద్య నిపుణులు, అధ్యయనాల స్పష్టీకరణ దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. ఒక�
న్యూఢిల్లీ: ఓవైపు ప్రపంచంలోని చాలా పేద దేశాలకు ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. మరోవైపు వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఇండియాలో మాత్రం ఎంతో విలువైన వ్యాక్సిన్ �
హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరైన అక్కినేని నాగార్జున వ్యాక్సిన్ తీసుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో టీకా మొదటి డ�