బీజింగ్/న్యూఢిల్లీ, మార్చి 16: ‘మా దేశానికి రావాలనుకుంటే మేం తయారుచేసిన కరోనా వ్యాక్సినే వేయించుకోవాల’ని చైనా మెలిక పెట్టింది. భారత్తో పాటు 19 దేశాలకు చెందినవాళ్లు తమ దేశానికి రావడానికి అనుమతి ఇస్తున్నట
ముంబై : మహారాష్ర్టలోని నలాస్పూరా వెస్ట్లో విషాదం నెలకొంది. కొవిడ్ వ్యాక్సిన్ కోసం తన పేరును రిజిస్ర్టేషన్ చేయించుకునేందుకు క్యూలైన్లో నిల్చున్న ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ
హైదరాబాద్: కొవిడ్పై పోరులో భాగంగా పూర్తిగా స్వదేశంలోనే అభివృద్ధి చేసిన కొవాగ్జిన వ్యాక్సిన్ సురక్షితమైనదని, వ్యాధినిరోధకతను పెంచుతోందని, ఎలాంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని లాన్సెట్ తే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా పార్లమెంటులోనూ మంగళవారం నుంచి కొవిడ్ టీకా పంపిణీ చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రెండు వ్యాక్సి�
జ్యూరిచ్ : ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను ఆస్ట్రియా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కరోనా వైరస్ విరుగుడుకు వ్యాక్సిన్ తీసుకున్న ఒక మహిళ చనిపోవడంతో ఆస్ట్రియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ముందు జాగ్రత్
అహ్మదాబాద్ : కరోనా వైరస్ రాకుండా తీసుకొచ్చిన వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత కూడా ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఇది గుజరాత్లో కలకలం రేపుతున్నది. సదరు వ్యక్తి ఆరోగ్య శాఖకు చెందినవాడు కావడం �
న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా టీకా డ్రైవ్లో ఒకే రోజు 1.3 మిలియన్లకుపైగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 13,88,170 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం
ఒక్కో నమూనా వైరస్లో 11 ఉత్పరివర్తనాలు జాతీయ, ప్రపంచ సగటు కన్నా అధికం గుర్తించిన ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు బెంగళూరు, మార్చి 4: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన ఒక్కో రకం కరోనా వైరస్లో సగటు
వ్యాక్సిన్ చెడు ప్రభావం చూపుతుందేమో అన్న భయం, టీకా తర్వాత ఏ జ్వరమో ఇబ్బంది పెడుతుందన్న అనుమానం, అసలు టీకా అవసరమా? అన్న సంశయం .. ప్రజల్లో కొవిడ్ వ్యాక్సినేషన్పై భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ, ప్రపంచ దేశా�
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా రెండో దశ టీకా ఇచ్చే కార్యక్రమం దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైంది. 70 ఏండ్ల వయసు పైబడినవారితోపాటు 45 ఏండ్లు పైబడి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి టీ�
చెన్నై : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెన్నైలో తీసుకున్నారు. గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న వెంకయ్య.
జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా టీకా రెండో డోస్ తీసుకున్నారు. గత నెల 25న ఆయన ప్రైవేట్ వైద్యుల కోటాలో ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఇవాళ ఉదయం జిల్లా ప్రధ�
న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ను 60 ఏళ్ల పైబడిన వారికి కూడా ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం వెల్లడించారు. అంతేకాదు రెండు, అంతకన్నా ఎక్కువ వ్యాధుల�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న 42 శాతం మంది ఫ్రంట్లైన్ వర్కర్లు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో 9 రాష్ట్రాలు 60 శాతం దాటాయి.