కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మేధోసంపత్తి హక్కుల అడ్డంకులు తొలగించాలని అధికార డెమోక్రాటిక్ పార్టీకి చెందిన పది మంది ఎంపీలు కోరుతున్నారు.
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో మే చివరి వరకూ కొనసాగవచ్చు. కేసుల సంఖ్య రోజుకు 3 లక్షలను కూడా తాకవచ్చు. ఇదీ దేశంలోని టాప్ వైరాలజిస్ట్లలో ఒకరైన డాక్టర్ షాహిద్ జమీల్ చెబుతున్న మాట. ఇండ
విదేశీ టీకాల అనుమతి ప్రక్రియ వేగవంతం వారంపాటు పరిశీలించి ఆ తర్వాత అనుమతి వ్యాక్సిన్ కొరత తీర్చేందుకు కేంద్రం నిర్ణయం జాబితాలో ఫైజర్, మోడెర్నా, జే అండ్ జే మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి స్పుత్నిక్ వి రూపంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారమే డీసీజీఐ ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయిత�
కరోనా టీకా| దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ కరోనా టీకా తీసుకున్నారు. సోమవారం ఉదయం ఛండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: రెమ్డెసివిర్ ఔషధ ఎగుమతులపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గి పరిస్థితులు చక్కబడే దాకా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, రెమ్డెసివిర్ ఏపీఐలను విదేశాలక�
హైదరాబాద్: పారిశ్రామికవేత్తలు అప్పుడప్పుడు సామాజిక అంశాలపై పోస్టింగులు పెట్టి సంచలనం కలిగిస్తుంటారు. తాజాగా బయోకాన్ పారిశ్రామిక దిగ్గజం కిరణ్ మజుందార్-షా కరోనా టీకాపై పెట్టిన పోస్టింగు వైరల్ అవుతున్�
కరోనా టీకా| రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొవిడ్ టీకా తీసుకున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవ
న్యూఢిల్లీ: సగటున ప్రతి రోజూ 34,30,502 కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడం ద్వారా ప్రపంచంలో ఇండియానే టాప్లో ఉన్నదని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. ఇప్పటి వరకూ 9.01 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చినట్ల�
ప్రధాని మోదీ | ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు.
అహ్మదాబాద్: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా లక్షకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి కాలుమోపినప్పటి నుంచి కూడా ఒకేరోజ
కరోనా వ్యాప్తితో వ్యాక్సిన్కు డిమాండ్ ఏ మందు మంచిదంటూ ఆరాలు పంపిణీ కేంద్రాలు పెంచిన ప్రభుత్వం హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతుండటంతో టీకాకు డిమాండ్ పెరుగుతున్నది. మొదట్ల�