కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నది. రెండేండ్ల కిందట దేశమే అతలాకుతలమైన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. అదే వైరస్ రూపాంతరం చెంది కొత్తకొత్త వేరియంట్లుగా పరిణతి చెందు�
కరోనా మళ్లీ కలవరపెడుతున్నది. కొత్తగా పుట్టుకొచ్చిన జేఎన్.1 వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తున్నది. ఇప్పటివరకు పెద్దలనే ఇబ్బంది పెట్టిన కరోనా.. ఇప్పుడు పిల్లలపైనా తన ప్రభావాన్ని చూపుతున్నది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. రెండు వేరియంట్లకు మించి ప్రమాదకరంగా మూడో వేరియంట్ వస్తున్నది. తాజాగా కేరళలో జేఎన్-1 బీఏ 2.86 ఉపరకం పేరుతో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది
కనుమరుగై పోయిందనుకున్న కరోనా జేఎన్-1 కొత్త వేరియంట్ రూపంలో ప్రజలను భయపెడుతున్నది. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతానికి ఎటువంటి కేసులు నమోదు కానప్పటికీ జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.
Covid cases | గాణలో గత 24 గంటల్లో నాలుగు కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈమేరకు వైద్యారోగ్యశాఖ మంగళవారం ఓ బులెటిన్లో తెలిపింది. మొత్తం 402 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి పాజిటివ్గా తేలింది. 9 కేసులు