కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నది. రెండేండ్ల కిందట దేశమే అతలాకుతలమైన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. అదే వైరస్ రూపాంతరం చెంది కొత్తకొత్త వేరియంట్లుగా పరిణతి చెందు�
ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉండాల్సిన ఆవశ్యకతను కరోనా మహమ్మారి గుర్తు చేసిందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్పవార్ చెప్పారు. మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, భవిష్యత్తులో
ఒక సమాజానికి విద్య, ఆరోగ్యం రెండూ అత్యంత ప్రధానమైనవి. ఇవి రెండూ ఒకదానిని ఇంకొకటి ప్రభావితం చేస్తాయి. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విద్య, ఆరోగ్య రంగాలలో ఎంతో ప్రగతి చోటుచేసుకుంది.
కరోనా మహమ్మారితో 2020 ఫిబ్రవరి 19న మూసివేసిన రాజన్న ఆలయ ధర్మగుండం డిసెంబర్ 4 న భక్తుల పుణ్యస్నానాలతో పులకరించబోతున్నది. వివిధ ప్రాంతాలనుంచి రాజన్న దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడు పవిత్ర ధర్మగుండంలో స్నానమ�
న్యూఢిల్లీ, ఆగస్టు 8: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా రెండో ఏడాది కూడా వేతనం తీసుకోలేదు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించిం
న్యూఢిల్లీ : ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. చైనా, బ్రిటన్తో సహా చాలా దేశాల్లో గతంలో కంటే రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో లాక్డౌన్ విధించిన పరి�