Corona cases | దేశంలో కొత్తగా 16,299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,42,06,996కు చేరాయి. ఇందులో 4,35,55,041 మంది కోలుకున్నారు. 5,26,879 మంది మృతిచెందారు.
Corona cases | దేశంలో కొత్తగా 16,047 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,41,90,697కు చేరాయి. ఇందులో 4,35,35,610 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి 20 వేలు దాటాయి. గత కొన్ని రోజులు 20 వేలలోపే నమోదవుతుండగా, నేడు కొత్తగా 20,551 మంది కరోనా బారినపడ్డారు.
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి పెరిగిపోయాయి. బుధవారం 17,135 కేసులు నమోదవగా, కొత్తగా 19,893 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,87,037కు పెరిగింది.
భారతదేశంలో కొత్తగా మరో 13,734 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,897 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 34 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారుల
అర్హులందరికీ వ్యాక్సినేషన్ అధికారులను ఆదేశించిన కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, జూలై 29 : కొవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను విరివిగా చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆద
ఖలీల్వాడి, జూలై 29 : నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం 29 కరోనా కేసులు నమోదైనట్లు డీఎంహెచ్వో సుదర్శనం వెల్లడించారు. 448 మందికి కొవిడ్ టెస్టు నిర్వహించగా 29 మందికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇ�
టీయూలో18మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రెండురోజుల క్రితం ఐదుగురు విద్యార్థులు హైదరాబాద్లో జరిగిన మీటింగ్కు హాజరై తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం నుంచి నలుగురు విద్యార్థులు అస్వ