CBI: మూడు రైళ్లు ఢీకొన్న ఘటనపై ఇవాళ సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం సీబీఐ అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. యాక్సిడెంట్ సైట్కు చేరుకున్న సీబీఐ ఆఫీసర్లు.. ఇంక�
Virender Sehwag : టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) పెద్ద మనసు చాటుకున్నాడు. ఒడిశా రైలు ప్రమాదం(Odisha Train Accident)లో కన్నవాళ్లను కోల్పోయిన పిల్లలను చదవించేందుకు ముందుకొచ్చాడు. తాను నడుపుతున్�
Virat Kohl : ఒడిషాలోని బాలాసోర్(Balasore) వద్ద నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదంతో యావత్ దేశం ఉలిక్కి పడింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohl) సంతాపం తెలిపాడు. �
Odisha : భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో గాయపడిన 300మందిలో 39 మందికి పైగా మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వాళ్లలో మరికొందర�