లగ్జరీ కార్డెలియా క్రూయిజ్ బుధవారం ఉదయం విశాఖపట్నం పోర్టుకు చేరుకున్నది. హిందూ మహాసముద్రం తీరం వెంబడి ప్రయాణించే ఈ క్రూయిజ్.. విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై మీదుగా ప్రయాణించి తిరిగి విశాఖపట్నం చేరుకుంట�
ముంబై: కోర్డెలియా క్రూయిజ్ షిప్లో మరో 143 మంది ప్రయాణికులు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆ షిప్లో కరోనా సోకిన వారి సంఖ్య 209కి చేరింది. సోమవారం గోవాకు బయలుదేరిన లగ్జరీ షిప్లో కరోనా కలకలం రేపింది. అందులో రెండు వ
66 test Covid positive in board Cordelia cruise ship | ముంబై - గోవా కార్డెజ్ క్రూయిజ్ షిప్లో కరోనా కలకలం సృష్టించింది. షిప్లో 2వేల మంది ప్రయాణించగా.. సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో ప్రయాణించిన
Corona | ముంబై: గోవా నుంచి ముంబైకి ఓ షిప్ వచ్చింది. అందులో 2 వేలకుపైగా ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఎంతమందికి కరో