నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లులో గల శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం రుద్రసేన ఆధ్వర్యంలో శనివారం తొమ్మిది కూలర్లను అందజేశారు.
కూలర్ల తయారీ సంస్థ సింఫనీ జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో పన్నులు చెల్లించిన తర్వాత రూ.88 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అలాగే కంపెనీ ఆదాయం రూ.302 కోట్ల నుంచి 76 శాతం వృద్ధితో రూ.531 కోట్లకు చేరుకున్నట్లు వె�
ఒక్కసారిగా పెరిగిన ఎండతీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి చీకటి పడేదాకా భానుడు ప్రతాపం చూపుతుండడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఇండ్లల్లో చల్లదనం కోసం ఏసీలు, ఫ్రీజ్లు, కూలర్ల�
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లకు గిరాకీ పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఎండల తీవ్రత గత 122 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత అధికంగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో కూలింగ్ �
ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. గతంతో పొలిస్తే ఈసారి వేడే కాదు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. దీంతో అందరూ ఏసీలు, కూలర్లు కొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే కూలర్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండని చెబుతున్నా�