Suvendu Adhikari: సువేందు అధికారి కాన్వాయ్పై ఇవాళ దాడి జరిగింది. కూచ్ బిహార్లో పర్యటిస్తున్న సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై అటాక్ చేశారు. బుల్లెట్ప్రూఫ్కు వెహికల్కు చెందిన అద్దాలను
న్యూఢిల్లీ: ఒక కేంద్ర మంత్రికే రక్షణ లేకపోతే బెంగాల్లో ఎవరైనా సురక్షితంగా ఉండగలరా అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో కేంద్ర మంత్రి వీ మురళీధరన్ కాన్వాయ�
జైపూర్: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)కు చెందిన రైతు నేత రాకేశ్ టికయిత్ ప్రయాణిస్తున్న వాహనాలపై దాడి జరిగింది. ఈ ఘటనలో రాకేశ్ ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ �