తెలంగాణ ఊటీగా పిలిచే అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రదేశంగా కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు సంబంధించి ఎల్అండ్టీ సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లా
హైదరాబాద్లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ (Uppal) చౌరస్తాలో పాదచారులకు ఇబ్బందులు తప్పాయి. పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ టవర్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు.
చిన్న పిల్లలు ఆడుకునేందుకు వీలైన ఆట పరికరాలు, పెద్దలకు ఉపయోగ పడే విధంగా చక్కటి వాకింగ్ ట్రాక్, ఆహ్లాదాన్ని పంచేలా చుట్టూరా పరు చుకున్న పచ్చదనం, ఆకట్టుకునేలా గజబో ని ర్మాణం.. వీటన్నింటితో పాటు సమావేశాలు,