గ్రేటర్ హైదరాబాద్లో 6న జరగనున్న గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనానికి విద్యుత్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ తెలిపారు.
Control Rooms, భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉన్నతాధికారులు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. నగరవాసులు అత్యవసర పరిస్థితులపై ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
సంక్రాంతి పండగ నేపథ్యంలో ఎగరవేస్తున్న పతంగులతో విద్యుత్ అంతరాయం ఏర్పడితే స్థానిక విద్యుత్ అధికారులను ఫోన్లో సంప్రదించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కిం) చైర్మన్ అండ్ మేనేజింగ్ �
జిల్లాలో కుండపోత వర్షంతో వాగులు పొంగుతున్నా ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
అసనీ తుపాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని వ్యక్తులకు వెయ్యి రూపాయలు, ఒక్కో కుటుంబానికి 2 వేల రూపాయలు ఇవ్వాలని,