రైతన్నల కష్టంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కరీంనగర్లోని రాంనగర్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంల�
డబుల్ ఇంజిన్ అంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం కాదని, అభివృద్ధిని డబుల్ చేయడమే నిజమైన డబుల్ ఇంజిన్ అని తెలంగాణ నిరూపించిందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొ
దేశ ప్రగతికి తెలంగాణ చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడం కోసం విరాళాలల సేకరనకు భక్తుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తమతమ విరాళాలు స్వామివారి�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తమతోచిన విరాళాలు స్వామివారికి సమర్పిస్తున్న�