ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా ఘటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి 2.15 గంటల సమయంలో 34వ జాతీయ రహదారిపై బులంద్షహర్, అలీగఢ్ సరిహద్దుల్లోని ఘటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కం
కంటైనర్ ట్రక్ బోల్తా పడిన ప్రమాదంలో ఆరుగురు మరణించిన సంఘటన బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం జాతీయ రహదారిపై భారీ లోడ్తో వెళ్తున్న ఒ
Road Accident | ముంబై : మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మంగళవార ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే దుర్మరణం చెం�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు చెందిన రెండు కంటైనర్ ట్రక్కులు (Container truck) బ్యాంకులకు డబ్బును తీసుకువెళ్తున్నాయి. ఒక్కోదాంట్లో రూ.535 కోట్లు ఉన్నాయి. ఇంతలో ఒక ట్రక్కు బ్రేకులు ఫెయిల్ (Breaks down) అయ్యాయి.