కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట (Tomatoes) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో సాధారణ ప్రజలు వాటిని కొనాలంటేనే జడుసుకుంటున్నారు.
Flipkart | దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏండ్ల బాలికపై యాసిడ్ దాడి ఘటనలో ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్కార్ట్కు (Flipkart) కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సైట్లపై భారత ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానుంది. ఇవి అమల్లోకి వస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్లాంటి ఈ-కామర్స్ సైట్లు ఇక నుంచి ఫ్లాష్ సేల్స్ అంటూ వస్తువులపై భారీ డిస్కౌ�