ఆలయాల నిర్మాణంతో ప్రజల్లో భక్తిభావం మరింత పెంపొందుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిట్యాలలోని నూతన శివాలయంలో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో నిరంజన్�
ఆలయాల నిర్మాణం అందరూ చేస్తారని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సైతం యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టారని, కానీ బీజేపీ మాత్రం అయోధ్యలో రామమందిరం నిర్మించి ఓట్లను దండుకోవాలని చూస్తున్నదని నిజామాబాద్ రూరల్ ఎమ్�
భక్తుల కొంగు బంగారం కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయ పునః ప్రారంభోత్సవానికి వేళవుతున్నది. ఎన్నోఏండ్లుగా కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ఎంతో ప్రాశస్త్యం పొందిన ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరగా,
శంషాబాద్ రూరల్ : దేవాలయాల నిర్మాణంతో ప్రజలలో భక్తిభావం పెరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం శంషాబాద్ మండలంలోని చిన్నగోల్కొండ గ్రామంలో సర్పంచ్ గుర్రం పద్మావతి, పీఏ