నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ ఫైనల్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించారు.
కానిస్టేబుల్ రాత పరీక్షకు అంతా సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ జరుగనున్నది. ఉమ్మడి జిల్లాలో 14, 188 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండగా 19 సెంటర్లను ఏర్పాటు చేశారు. క�
మొత్తం అభ్యర్థుల్లో 91.34% మంది హాజరు త్వరలో కీ విడుదల చేయనున్న టీఎస్ఎల్పీఆర్బీ హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ పోస్టులకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రాథమిక రాతపరీక్ష సజావ
నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం ఉమ్మడి జిల్లాలో 817 పోస్టులు హాజరుకానున్న 63,358 మంది అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఎస్పీలు మహబూబ్నగర్ మెట్టుగడ�
భద్రాద్రి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు హాజరుకానున్న అభ్యర్థులు 17,077 మంది సమీక్షా సమావేశంలో భద్రాద్రి ఎస్పీ వినీత్ కొత్తగూడెం క్రైం, ఆగస్టు 25: భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 49 కేంద్రాల్లో ఈనెల 28న జరిగే కానిస్�