కానిస్టేబుల్ ప్రవీణ్ మృతికి కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కాటారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగార్జునరావు నిందితుల వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సివిల్ కానిస్టేబుల్ రామాంజనేయులు కోటి(40)ఆదివారం ఉదయం నిర్వహణ ఉన్న సమయంలోనే మృతి చెందాడు. ఐదో ఠాణా సిబ్బంది తెలిపిన
Road accident | అనంతపురం(Anantapuram) జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్రంగా గాయపడ్డ ఏఆర్ కానిస్టేబుల్(AR Constable ) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Tragedy | సెలవుపై ఇంటికి వచ్చిన కానిస్టేబుల్(constable) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించిన ఘటన ములుగు జిల్లా(Mulugu District)లో చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదం | కారు అదుపుతప్పి టిప్పర్ను ఢీకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.