గాంధేయవాదాలు కలపండి గంగలో.. తుక్కు సిద్ధాంతాలు తొక్కండి తుంగలో.. నేతలము మీ నుదుటి రాతలమురా మేము.. మంత్రులము అధికార తంత్రులమురా మేము.. అంటూ రెచ్చిపోతున్నారు కాంగ్రెస్ పాలకులు. ప్రజల ఆస్తులకు ధర్మకర్తలుగా �
కాంగ్రెస్ పాలకుల హామీలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. ఎన్నికల ముందు ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని రైతులకు అరచేతిలో వైకుంఠం చూపినా.. ఇప్పుడు విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లంతకుంట మం
సీతారామ ఎత్తిపోతల పథకం నీటిని కాంగ్రెస్ పాలకులు ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం భగ్గుమంటోంది. వాస్తవానికి దుమ్ముగూడెం వద్ద గోదావరిపై ‘సీతారామ’ నిర్మించి అక్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రోళ్లపాడు ఆయకట్టు కింద ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో పంటలు ఏటా నిలువునా ఎండిపోతున్నాయి. గోదావరి నీటితో తమ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్న ఆ ప్రాంత ప్రజల ఎన్నోయేండ్ల కల.. కలగానే మి�
కామారెడ్డి పౌరసరఫరాల శాఖలో గందరగోళం చోటుచేసుకున్నది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన వేళ మొన్నటి వరకు ఒకే అధికారికి రెండేసి పోస్టులను అప్పగించి చేతులు దులుపుకొన్నారు. ధాన్యం కొనుగోళ్లను మమ అనిపించేందుక�