రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజ లు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నేరళ్లపల్లిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 25మంది
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం జయరాంతండా(ఎస్) గ్రామ పంచాయతీ పరిధిలోని పలు తండాల కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ పార్టీలో �
రైతు మహాధర్నాను కుట్రతోనే కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని, మొదటగా అనుమతి ఇస్తామన్న పోలీసులు తర్వాత ఇవ్వకుండా చేశారని, పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని నల్లగొండ మాజీ ఎమ్మె
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా�