మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాదారం ఇండస్ట్రి పార్క్ ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. రెండున్నర ఏళ్ల కిత్రం మాదారం రైతుల నుంచి 225 సర్వే నంబర్లోని 305 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరిం�
గత బీఆర్ఎస్ ప్రభు త్వం తొర్రూరు పట్టణానికి మంజూరు చేసిన వంద పడకల ప్రభుత్వ దవాఖాన నిర్మాణంపై వివాదం నెలకొన్నది. తొర్రూరులో నిర్మించాలని స్థానికులు కోరుతుండగా, స్థానిక పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్
తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కారణంగా రైతుల మధ్య ధా న్యం కొనుగోళ్ల పంచాయితీ నడుస్తున్నది. కొ ద్దిరోజులుగా కర్ణాటక ధాన్యాన్ని తెలంగాణలో అమ్మకానికి తీసుకురాగా.. అధికా
అందమైన చెట్లు.. అరుదైన పండ్ల మొక్కలతో ఉమ్మడి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిన మాల్తుమ్మెద ఉద్యాన వన క్షేత్రం నేడు అంతులేని నిర్లక్ష్యానికి గురవుతున్నది. రేవంత్ సర్కారు ఒక్క రూపాయీ కూడా విదల్చక పోవడంతో పి�